Breaking News

నందిగామలో భారీ అగ్ని ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా:అక్టోబర్ 18:  నందిగామలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  పట్టణంలోని పాత బస్టాండ్ లో శ్రీబాలాజీ డోర్స్ అండ్ ప్లేవుడ్ షాప్‌లో అగ్నిప్రమాదం సంభ‌వించింది. బుధవారం తెల్లవారుజామున ఈ...

విశాఖ పోర్టు  ప్రాజెక్టులను వర్చువల్​గా ప్రారంభించిన మోదీ

విశాఖ పోర్టు అథారిటీకి సంబంధించిన ప్రతిష్టాత్మక మైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీవర్చువల్​గా శ్రీకారం చుట్టారు.ముంబైలో కేంద్రం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారీటైం ఇండియా సమ్మిట్ 2023ను ప్రారంభించిన ప్రధాని.. దేశంలోని మేజ...

శ్రీవారి సేవలో టిడిపి ఎంపీ కేశినేని నాని..

తిరుమల : తిరుమల శ్రీవారిని టిడిపి ఎంపీ కేశినేని నాని దర్శించుకున్నారు.. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి...

చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

సీబీఐకు స్కిల్ డెవలప్మెంట్ కేసు. ? చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ...

తిరుమలలో స్టాలిన్ సతీమణి….

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తిరుమలలోని ప్రముఖ శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. పూజలు అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయ పూజారులు అందించారు.

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం లో  ప్రదోష నంది సేవ

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం లో ప్రదోష నంది సేవ నిర్వహించారు. నంది వాహనంపై ఆదిదంపతులు ఉత్సవమూర్తులను సుందరంగా పుష్పాలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణములో స్వామి అమ్మవారిని ఊరేగించారు అనంతరం దీప...

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

రాజమండ్రి, అక్టోబరు 13: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకి వైద్య బృందం చేరుకుంది. డీహైడ్రేషన్‌, స్కిన్ అలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. జైలు సూపరింటెండెంట్‌ అనుమతితో ఈ పరీక్షలు నిర్వహించారు. డెర్మటాలజీ డాక్టర్ల...

చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై

సుప్రీంకోర్టులో విచారణ వాయిదా న్యూఢిల్లీ అక్టోబరు 13:  స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు...

టీడీపీకి రావుల గుడ్ బై

హైదరాబాద్, అక్టోబరు 12 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి బీఆర్ఎస్ లో...

పెద్దమ్మతో లోకేష్…  వైసీపీ విమర్శలు

విజయవాడ, అక్టోబరు 12:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురంధేశ్వరిని తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. పురంధేశ్వరి ఏపీ భారతీయ...