పుట్టపర్తిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టులకు శ్రీకారం.. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తు: రాజ్నాథ్ సింగ్
మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల...
