మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన...
మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ మరియు కొన్ని మీడియా వేదికల్లో పరువు నష్టం కలిగించే ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్...
మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల...
మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే...
మే 15, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులు, వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సీజన్కు ముందే అన్ని ఓఅండ్ఎం...
మే 15, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ...
మే 15, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో బాధితురాలి వయస్సుకు సంబంధించిన అంశంపై పోలీసులు కీలక ఆధారాలు...
మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం, శుక్రవారం అలాగే పాక్షిక...
మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....
మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్...